మాయాబజార్ చిత్రం కోసం మొదట యస్ రాజేశ్వరరావు గారి చేత మొదలుపెట్టిన ఈ గీతం అర్ధాంతరంగా ఉండిపోతే జైపాల్ గారిచేత శ్రీ సింగీతం శ్రీనివాస్ గారు చేయించి వారే పాడారు, అంజనీ నిఖిల తో కలిసి పూర్తి చేశారు
మొదట పల్లవి పింగళివారు రాస్తే మిగతా పాటని వెన్నెలకంటి గారు పూర్తి చేశారు,
he : కుశలమా? నవవసంత మధురిమ కుశలమా
he : కుశలమా? నవవసంత మధురిమ కుశలమా
she: కుశలమా? కుసుమ బాణ చతురిమా కుశలమా
uploaded
by @padmacharan
He: తగిలే శరమై చెలియా నీవీ క్షణం
మదినే దోచితివాహా నీ వీక్షణం
She: తనువును ధనువుగ చేసే విలుకానివీ
చనువుగ జాలము చేసే చెలికానివీ
He : ఆలాపనే...ఏఏఏఏఏఏ
ఆలాపనే నేడు నీ రూపమై
She; కలలేమో ఫలియించె ప్రియదర్శనాన
కుశలమా.. కుసుమ బాణ చతురిమా కుశలమా
Uploaded by @Padmacharan
చరణం 2:
she : ప్రియుని నగవే వగలు చిలికిందిలే
తలపే తన్మయ రాగం పలికిందిలే
He: ఈడే ఆడే చెలియా రేగంటిలో
ఓడే ఫాలుడు కూడా మన జంటతో
She: దరహాసమా...ఆఆఆఆఆ..
దరహాసమా అది పరిహాసమా?
He: శశి కాంతి కొనచూపు ప్రసరించు వేళ
కుశలమా నవవసంత మధురిమా
కుశలమా
she : కుశలమా.. కుసుమ బాణ చతురిమా కుశలమా
Uploaded by @Padmacharan
No comments:
Post a Comment